తిరుమల గిరులలోని ముఖ్య తీర్ధాలలో శేషతీర్ధం ఒకటి ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసం పౌర్ణమి నాడు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులను అనుమతిస్తుంది. తిరుమల గోగర్భం డ్యామ్ నుంచి కుడివైపుగా కొండలలో4 కీమీ ప్రయాణం చేస్తే తీర్ధం చేరుకోవచ్చు.నాగ పడగ లాంటి ఆకారం నుంచి నీటి ప్రవాహం చూడ మనస్సు తన్మయత్వం చెందుతుంది.
Do we have any teetham in Tirumala this month i.e may
ReplyDelete